సినిమా రంగం అనేది నిర్మాత పైనే ఆదారపడి ఉంటది , నిర్మాత ముందుకు వస్తేనే సినిమా నిర్మాణం జరుగుతుంది , అలాంటిది ఈ తరం లో టాప్ హీరోస్ తో సినిమా తీయాలి అంటేనే నిర్మాత భయపడుతున్నాడు, ఎందుకంటే సినిమా నిర్మాణ వ్యయం లో సగానికి పైగా హీరో కి ఇవ్వాల్సి వస్తది. డైరెక్టర్స్ కూడా హీరోస్ కి ధీటుగా వసూల్ చేస్తున్నారు ,
అసలు ఎవరెవరు ఎంతెంత తీసుకుంటున్నారో చూద్దాం
పవన్ కళ్యాణ్-20 కోట్లు
మహేష్ బాబు - 20 కోట్లు
జూనియర్ ఎన్టీఆర్ -15 కోట్లు
చరణ్, ప్రభాస్ -10 కోట్లు
అల్లు అర్జున్- 8 కోట్లు
సినిమా వ్యయం లో సగం పారితోషకం కిందే పోతుంది.. నిర్మాత బాగుంటేనే సినిమా బాగుంటుంది కనుక మన హీరోస్ ఒకసారి ఆలోచించుకోవాల్సి ఉంది.